జిల్లాలో 2,65,000 మందికి పింఛన్ల పంపిణీ

79చూసినవారు
జిల్లాలో 2,65,000 మందికి పింఛన్ల పంపిణీ
జిల్లాలో 2, 65, 922 మంది పెన్షన్ దారులకు 113. 67 కోట్లు నగదును పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి తెలిపారు. శనివారం ఏలూరు యం అర్ సి కాలనీలో ఇంటింటికి పింఛన్లు నగదు పంపిణీ కార్యక్రమంలో శాసనసభ్యులు రాధ కృష్ణయ్య, మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబుతో కలిసి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, సామాజిక భద్రతా పింఛన్ సొమ్మును పింఛన్ దారులకు అందజేశారు.

సంబంధిత పోస్ట్