ముగిసిన పెద్దింట్లమ్మ తల్లి తిరునాళ్లు

465చూసినవారు
ముగిసిన పెద్దింట్లమ్మ తల్లి తిరునాళ్లు
పెదపాడు మండలంలోని వీరమ్మకుంట గ్రామంలో వెలసిన శ్రీ పెద్దింట్లమ్మ తల్లి తిరునాళ్ళు మంగళవారం ముగిశాయి .ఈ సందర్భంగా ఆలయ అధికారులు మాట్లాడుతూ.. జాతరకు భక్తులు భారీగా తరలివచ్చారన్నారు. ఆలయంలో ధ్వజస్తంభం ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకు దాతలు విరాళాలు అందించి సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్