ఏలూరులో సునీల్ నామినేషన్ ర్యాలీ

5114చూసినవారు
ఏలూరు పార్లమెంట్ వైసిపి అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ నామినేషన్ వేసేందుకు మంగళవారం రంగం సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఏలూరులోని అల్లూరు సీతారామరాజు విగ్రహం నుండి వైసీపీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ నుండి పాదయాత్రగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎంపి కోటగిరి శ్రీధర్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్