మట్టి ప్రతిమలను వాడి పర్యావరణాన్ని కాపాడాలి

75చూసినవారు
మట్టి ప్రతిమలను వాడి పర్యావరణాన్ని కాపాడాలి
నరసాపురం ఆదిత్య కాలేజ్ యాజమాన్యం ఏర్పాటు చేసిన మట్టి ప్రతిమలు పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ చీప్ వీప్ ముదునూరు ప్రసాద్ రాజు పాల్గొన్నారు. అనంతరం మట్టి వినాయకులను ప్రజలకు పంపిణీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్