స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

81చూసినవారు
నరసాపురం మండలం పెదమైనవాని లంకలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ గ్రామంలోని డిజిటల్ కమ్యూనిటీ సెంటర్ వద్ద కొబ్బరి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాలలో పరిశుభ్రంగా ఉంచాలన్నారు.

సంబంధిత పోస్ట్