దేశానికి అన్నం పెట్టిన అన్నదాత గోదావరి

81చూసినవారు
గోదావరి అనగానే గుర్తుకు వచ్చేది దేశానికి అన్నం పెట్టిన అన్నదాత అని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నరసాపురం పట్టణంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో రైతులపై ఎలాంటి ప్రేమ లేదన్నారు. రైతుల సమస్యలపై వారికి అవగాహన లేదని అన్నారు. అలాగే రైతు అంటే గౌరవం లేదని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్