ఏపీ బందు కు మద్దతు తెలియజేస్తున్న జెనసేన పార్టీ ఇంజటి దానం

474చూసినవారు
ఏపీ బందు కు మద్దతు తెలియజేస్తున్న జెనసేన పార్టీ ఇంజటి దానం
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ నిరసిస్తూ ఏపీ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నరసాపురం నియోజకవర్గం ఎస్సీ సేల్ అధ్యక్షుడు ఇంజటి దానం తన పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్టు మీడియాకి తెలియ చేస్తూ వైసీపీ పార్టీ కక్ష సాధింపుతోనే ఇలా వ్యవహరిస్తుందని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని 2024లో ఓటుతో తిప్పికొడతారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్