నరసాపురం: వంటనూనె,టమోటా,ఉల్లిపాయలు అమ్మకాలు ప్రారంభించిన ఆర్డీవో

77చూసినవారు
నరసాపురం: వంటనూనె,టమోటా,ఉల్లిపాయలు అమ్మకాలు ప్రారంభించిన ఆర్డీవో
వ్యవసాయ మార్కెటింగ్ శాఖ, వినియోగదారుల వ్యవహారాల, ఆహార అండ్ పౌర సరఫరాల శాఖ నిర్వహణలో గురువారం వంటనూనె, టమోటాలు, ఉల్లిపాయలు సరసమైన అమ్మకాల కోసం నరసాపురం మున్సిపల్ షాపుపు, మండ సత్యనారాయణ మూర్తి ఫిష్ మార్కెట్ నందు షాపును గురువారం ఆర్డీవో దాసి రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో రైతు బజార్లులో సరసమైన ధరలకు అమ్మకాలు ఉంటాయని అన్నారు.

సంబంధిత పోస్ట్