కాకర్లమూడిలో వీర జవాన్లకు ఘన నివాళులు

73చూసినవారు
కాకర్లమూడిలో వీర జవాన్లకు ఘన నివాళులు
కార్గిల్ విజయ్ దేవస్ సందర్భంగా గురువారం రాత్రి కాకర్లమూడి గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ వద్దగల అంబేద్కర్ విగ్రహం వద్ద రాత్రి 7 గంటలకు అల్లంపురం టివిఆర్ సైనిక్ స్కూల్ విద్యార్థులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. కార్గిల్ యుద్ధంలోఎంతోమంది సైనికులు తమ ప్రాణాల సైతం పణంగా పెట్టి విజయాన్ని అందించిన కారణంగా ఆవీర సైనికుల అందరికీ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని తల్లితండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్