పోలవరంతో పాటు.. సాగునీటి వ్యవస్థనూ విధ్వంసం చేశారు: మంత్రి

83చూసినవారు
జగన్ ఐదేళ్ల పాలనలో పోలవరం ప్రాజెక్టు మాత్రమే కాదనీ, రాష్ట్రంలో సాగునీటి వ్యవస్థను సమూలంగా విధ్వంసం అయిందని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. బుధవారం జరిగిన శాసన మండలి సమావేశంలో మంత్రి రామానాయుడు మాట్లాడుతూ ఐదేళ్లలో ఇరిగేషన్ విభాగానికి రూ. 46వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా కేవలం రూ. 19వేల 220కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్