లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ

66చూసినవారు
యలమంచిలి మండలం ఏనుగువానిలంక గ్రామంలో స్థానిక సచివాలయంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైసీపీ అధ్యక్షులు, గ్రామ సర్పంచ్, సెక్రటరీ, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్