తూర్పు కాపుల కళ్యాణ మండపాన్ని అభివృద్ధి చేస్తా: మంత్రి

52చూసినవారు
తూర్పు కాపుల కళ్యాణ మండపాన్ని అభివృద్ధి చేస్తా: మంత్రి
పాలకొల్లు బ్రాడీపేటలో తూర్పు కాపుల కళ్యాణమండప అభివృద్ధికి అవసరమైన పూర్తి సహకారం అందిస్తానని డా. నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారు. శనివారం సాయంత్రం మంత్రి నిమ్మల రామానాయుడు కళ్యాణ మండపాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక కమిటీ సభ్యులు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. సానుకూలంగా స్పందించిన మంత్రి, కళ్యాణ మండపాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. స్థానిక తూర్పు కాపు సంఘ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్