గాంధీ తత్వంపై చిత్రలేఖనం పోటీలు

61చూసినవారు
గాంధీ తత్వంపై చిత్రలేఖనం పోటీలు
మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా పాఠశాల, కళాశాల స్థాయి విద్యార్థులకు ఆన్‌లైన్‌లో చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తున్నట్లు సర్వోదయ మండలి ఉమ్మడి ప. గో. జిల్లా అధ్యక్షుడు ఇందుకూరి ప్రసాదరాజు గురువారం తెలిపారు. ‘గాంధీ తత్వం- నేటి భారతం’ అంశంపై ఏ4 సైజు డ్రాయింగ్‌ షీటుపై చిత్రం వేసి, స్కాన్‌ చేసి ispeducation@gmail. com మెయిల్‌ ఐడీకి ఈ నెల 21లోపు పంపాలన్నారు. కావున జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు విద్యార్థులు పాల్గొనాలన్నారు.

సంబంధిత పోస్ట్