పాలకొల్లులో కూడా వైసీపీ విధ్వంసం సృష్టించింది

55చూసినవారు
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసిపి ప్రభుత్వంలో పాలకొల్లు పట్టణంలో కూడా విధ్వంసం సృష్టించడం జరిగిందని అన్నారు. సంవత్సరంలోపు పూర్తి చేయాల్సిన భవనాన్ని ఐదు సంవత్సరాలలో కూడా ప్రారంభించలేదని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్