విజయవాడలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

66చూసినవారు
విజయవాడలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాలలో బుధవారం తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. అదేవిధంగా నిరంతరాయంగా పారిశుద్ధ్య పనులు జరుగుతున్నాయని ఆయన సూచించారు. అలాగే ప్రజలకు నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్