ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పలేదు

1072చూసినవారు
ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని నేను ఎప్పుడూ చెప్పలేదని నరసాపురం రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామరాజు అన్ని గ్రామాలలో ప్రచారం చేశారని అది వాస్తవమని అన్నారు. అయితే నేను ప్రజాక్షేత్రంలో ఉండాలని రెండున్నర కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్