జనసేన అభ్యర్థి ధర్మరాజు నామినేషన్

549చూసినవారు
ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా పత్సమట్ల ధర్మరాజు మంగళవారం ఉంగుటూరు తహసీల్దార్ కార్యాలయంలో ఉంగుటూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఏలూరు ఆర్డీవో ఎన్ ఎస్ కె ఖాజావలి కి మంగళవారం నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు. ఈ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బిజెపి కూటమి నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్