సహజవనరుల దోపిడీపై రేపు శ్వేతపత్రం విడుద‌ల

77చూసినవారు
సహజవనరుల దోపిడీపై రేపు శ్వేతపత్రం విడుద‌ల
AP: పోలవరం, అమరావతి, విద్యుత్ శాఖపై ఇప్పటికే శ్వేతపత్రాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం మ‌రో శ్వేతపత్రం విడుదలకు సిద్ధమైంది. రేపు గత ప్రభుత్వ భూదందాలు, సహజవనరుల దోపిడీపై వివరాలను వెల్లడించనున్నట్లు ప్ర‌భుత్వం తెలిపింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు ఈ శ్వేతపత్రాన్ని విడుద‌ల చేయనున్నారు.

సంబంధిత పోస్ట్