రూ.500 బోనస్‌పై నేడు విధివిధానాలు ఖరారు?

84చూసినవారు
రూ.500 బోనస్‌పై నేడు విధివిధానాలు ఖరారు?
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టో హామీల మేరకు రైతులకు రూ.500 బోనస్ చెల్లించేందుకు ప్రభుత్వం గ్రౌండ్ వర్క్ చేస్తోంది. అందుకోసం విధివిధానాలు రూపొందించాలని సంబంధిత అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ సీజన్ నుంచి సన్నబియ్యం రకాలకు క్వింటాకు రూ.500 బోనస్ చెల్లించే అంశంపై నేడో, రేపో విధివిధానాలను ప్రభుత్వం ప్రకటించనుంది.

సంబంధిత పోస్ట్