సభలో చంద్రబాబును ప్రశ్నించిన మహిళ (వీడియో)

58చూసినవారు
పెనుమాకలో జరిగిన సభలో ఓ మహిళ సీఎం చంద్రబాబును ప్రశ్నించింది. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందని మొన్న విడుదల చేసిన శ్వేతపత్రంలో వివరాలు లేవన్నారు. ‘గోదావరి నది వరదల కారణంగా ఏడాదిలో 6 నెలలే పనులు జరుగుతాయి. గత ప్రభుత్వం 2 ఏళ్లు పట్టించుకోలేదు. దాంతో వాల్, కాపర్ డ్యామ్ దెబ్బతిన్నాయి. అంతర్జాతీయ నిపుణులు ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్నారు. త్వరలో నివేదకను సమర్పిస్తారు.

సంబంధిత పోస్ట్