టీ20WC: ఐసీసీ టీమ్‌లో ఆరుగురు ఇండియన్స్

53చూసినవారు
టీ20WC: ఐసీసీ టీమ్‌లో ఆరుగురు ఇండియన్స్
టీ20 వరల్డ్ కప్‌లో రాణించిన ఆటగాళ్లతో ఐసీసీ జట్టును ప్రకటించింది. టీంలో రోహిత్‌శర్మ(257రన్స్, IND), గుర్బాజ్(281, AFG), పూరన్(228, WI), సూర్య(199, IND), స్టోయినిస్(169 రన్స్, 10వికెట్లు AUS), పాండ్య(144రన్స్, 11వికెట్లు IND), అక్షర్(92 రన్స్, 9వికెట్లు IND), రషీద్‌ఖాన్(14వికెట్లు, AFG), బుమ్రా(15వికెట్లు, IND), అర్ష్‌దీప్(17వికెట్లు, IND), ఫరూకీ(17వికెట్లు, AFG) ఉన్నారు. 12వ ఆటగాడు నోకియా(15 వికెట్లు, SA).

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్