మాచర్లలో వైసీపీ కౌన్సిలర్ బైక్ దహనం (వీడియో)

64చూసినవారు
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ కౌన్సిలర్ మహంకాళి పిచ్చయ్య బైక్‌ దగ్ధమైంది. గుర్తు తెలియని వ్యక్తులు నిన్న రాత్రి బైక్‌ను తగలబెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్