వైసీపీ ముందస్తు చూపు.. సోషల్ మీడియాతో ఒప్పందాలు!

52చూసినవారు
వైసీపీ ముందస్తు చూపు.. సోషల్ మీడియాతో ఒప్పందాలు!
ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోమని పెద్దవాళ్ళ సలహా. సోషల్ మీడియా బలం వైసీపీకి 2019 ఎన్నికల్లో బాగా యాడ్ అయింది. ఇక 2019 నుంది 2024 మధ్యలో వైసీపీ ప్రభుత్వం వీక్ అయింది. సోషల్ మీడియాలో కూడా ఎక్కడా పార్టీ తరఫున ప్రభుత్వం తరపున గట్టిగా ప్రచారం సాగలేదు. ఇక తాజాగా వైసీపీ తనకు అనుకూలంగా వెబ్ సైట్లను, సోషల్ మీడియాను బలోపేతం చేయాలని చూస్తోంద‌ని స‌మాచారం. అందుకోసం ప‌లు సోష‌ల్ మీడియా సంస్థ‌ల‌తో ఒప్పందాలు చేసుకుంటుంద‌ని తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్