మూడు రాజధానుల్లో వైసీపీ ఓటమి

14896చూసినవారు
మూడు రాజధానుల్లో వైసీపీ ఓటమి
వైసీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా కాదని.. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వహక రాజధానిగా విశాఖను ప్రకటించింది. ఆ మూడు ప్రాంతాల్లో వైసీపీ బొక్క బోర్లా పడింది. జనం కూటమికే పట్టం కట్టారు. తమ ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేసిన వైసీపీకి ప్రజలు మొండి చెయ్యి చూపారు.

సంబంధిత పోస్ట్