వైసీపీ శాసనసభాపక్ష నేతగా వైఎస్ జగన్

1074చూసినవారు
వైసీపీ శాసనసభాపక్ష నేతగా వైఎస్ జగన్
వైసీపీ శాసనసభాపక్ష నేతగా వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి ఎన్నికైనట్లు ఆ పార్టీ నుంచి తమకు సమాచారం వచ్చిందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో ఆయన ప్రకటించారు. కాగా, తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా స్పీకర్‌ను ఆదేశించాలని జగన్ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లే వచ్చాయి. దాంతో ప్రతిపక్ష హోదాకు జగన్ అర్హుడు కాదని టీడీపీ చెబుతోంది.

సంబంధిత పోస్ట్