పారాలింపిక్స్.. అథ్లెట్లకు ప్రధాని మోదీ ఫోన్

69చూసినవారు
పారాలింపిక్స్.. అథ్లెట్లకు ప్రధాని మోదీ ఫోన్
పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సంభాషించారు. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు. బరిలో నిలిచిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు, పతకాలు సాధించిన దీప్తి జీవాంజి, మరియప్పన్ తంగవేలు, శరద్ కుమార్, సుందర్ సింగ్‌ గుర్జార్, అజీత్ సింగ్ తదితరులను అభినందిస్తూ మోదీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాగా, పారాలింపిక్స్‌లో భారత్ 20 పతకాలు సాధించి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్