వరద బాధితులకు ఎస్టిలు ఆర్థిక సాయం

54చూసినవారు
వరద బాధితులకు ఎస్టిలు ఆర్థిక సాయం
విజయవాడ వరద బాధితులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ఎస్టి సెల్ నాయకులు రూ. 1. 50లక్షలు ఆర్థికసాయం చేశారు. ఆ మేరకు బుధవారం వారు సిఎం చంద్రబాబుకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎస్టి నాయకులు హనుమంతు నాయక్ మాట్లాడుతూ వరద బాధితులకు తమ సంఘం తరఫున నలుగురం రూ. 1. 50లక్షల చెక్కును అందజేశామన్నారు. రాష్ట్ర ఎస్టి సెల్ అధ్యక్షులు దారు నాయక్ ఇదివరకు రూ. లక్ష ఇవ్వడమే కాక బట్టలను అందజేశారన్నారు.

సంబంధిత పోస్ట్