కుందూ నదికి జలకళ

58చూసినవారు
కమలాపురం పట్టణ శివారు ప్రాంతంలో ఉన్న కుందూ నది వరద నీటితో బుధవారం కలకలలాడుతోంది. కుందూ పరివాహక, ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో కమలాపురం వద్ద జలకళను సంతరించుకుంది. దీంతో స్థానిక ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది. దీంతో ఆయా ప్రాంతాల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కుందునది వల్లూరు మండలంలోని ఆదినిమాయపల్లి ఆనకట్ట వద్ద పెన్నా నదీలో కలుస్తుంది.

సంబంధిత పోస్ట్