మైదుకూరు మున్సిపాలిటీలో స్తంభించిన పరిపాలన

53చూసినవారు
మైదుకూరు మున్సిపాలిటీలో స్తంభించిన పరిపాలన
మైదుకూరు మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ లేకపోవడంతో పరిపాలన స్తంభించిపోయినది. ఇక్కడ పనిచేస్తున్న మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా గుత్తి మున్సిపాలిటీలోకి బదిలీ కాగా ఇక్కడే పనిచేస్తున్న మున్సిపల్ ఇంజనీర్ కు ఇన్చార్జి బాధ్యతలను అప్పగించారు. అయితే అధికారికంగా ఇన్చార్జి కమిషనర్ గా బాధ్యతలు ఇవ్వకపోవడంతో మున్సిపాలిటీలోలో పరిపాలన స్తంభించిపోయినది. రెగ్యులర్ కమిషనర్ కోసం మున్సిపాలిటీలో ఎదురుచూస్తున్నది.

సంబంధిత పోస్ట్