నిరుద్యోగులకు రూ.10 లక్షల లోన్

593చూసినవారు
నిరుద్యోగులకు రూ.10 లక్షల లోన్
మహిళలు, SC, ST నిరుద్యోగ యువతను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు 'స్టాండ్‌అప్ ఇండియా' పథకాన్ని 2016 ఏప్రిల్ 5న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీని ద్వారా రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు లోన్ తీసుకోవచ్చు. ప్రతి బ్యాంకు బ్రాంచీలోనూ ఒక్కరికైనా ఈ లోన్ ఇవ్వాలని కేంద్రం సూచించింది. 18 ఏళ్లు దాటిన వారు అర్హులు. https://www.standupmitra.in/ ద్వారా లోన్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్