హీట్ స్ట్రోక్ తో 14 మంది హజ్ యాత్రికులు మృతి

63చూసినవారు
హీట్ స్ట్రోక్ తో 14 మంది హజ్ యాత్రికులు మృతి
ఈద్-ఉల్-అజా పండుగ సందర్భంగా.. సౌదీ అరేబియాకు పెద్ద సంఖ్యలో హజ్ యాత్రికులు తరలివచ్చారు. అయితే.. సౌదీ అరేబియాలో తీవ్రమైన ఎండలు, వేడితో హజ్ యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో 14 మంది జోర్డానియన్లు చనిపోయారు.. మరో 17 మంది తప్పిపోయారు. ఈ విషయాన్ని జోర్డాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్