మూడేళ్లలో 16 ఈవీలు లాంచ్: నిస్సాన్

79చూసినవారు
మూడేళ్లలో 16 ఈవీలు లాంచ్: నిస్సాన్
గ్లోబల్ గా మూడేళ్లలో 30 మోడళ్లను (16 ఈవీ, 14 ఇంటర్నేషనల్ కంబషన్ ఇంజిన్) లాంచ్ చేయనున్నట్లు నిస్సాన్ ప్రకటించింది. వచ్చే ఏడాదిలోపు భారత్ లో మూడు మోడల్స్ లాంచ్ చేస్తామని వెల్లడించింది. ఎగుమతుల్లో లక్ష యూనిట్ల మార్క్ అందుకుని భారత్ ను ఎక్స్ పోర్ట్ హబ్ గా నిలుపుతామని పేర్కొంది. ఇక ఈ ఏడాది మొదలుకుని 2030 నాటికి 34 ఈవీలను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్