కదులుతున్న రైలుపై నీళ్లు చిమ్మిన ఆకతాయిలు.. వీడియో వైరల్

73చూసినవారు
రైలు ప్రయాణికులను భయపెట్టేందుకు కొందరు ఆకతాయి యువకులు ప్రయత్నించారు. రైలు పట్టాల సమీపంలోని కాలువ వద్ద నిలిపిన బైక్‌ ద్వారా కదులుతున్న రైలుపై నీటిని చిమ్మారు. రైలు ఆగదని భావించి తమ చర్యకు సంబరపడ్డారు. అయితే ఒక్కసారిగా ఆ రైలు ఆగడంతో సిబ్బంది, ప్రయాణికులు ఆ యువకుల వెంటపడి, కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. పాకిస్థాన్‌లో ఈ సంఘటన జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్