శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి 24 గంట‌ల సమ‌యం

57చూసినవారు
శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి 24 గంట‌ల సమ‌యం
తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో భ‌క్తుల ర‌ద్దీ కొనసాగుతోంది. క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు అన్ని భ‌క్తుల‌తో నిండిపోయాయి. దీంతో కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు లైన్‌లో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. కాగా, నిన్న స్వామి వారికి కానుక‌ల రూపంలో హుండీ ఆదాయం రూ.2.92 కోట్లు వ‌చ్చింద‌ని టీటీడీ అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్