భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. మార్కెట్ డిమాండ్ను ఆకర్షించేందుకు చాలా కంపెనీలు కొత్త ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఈవీ కారు కొనుగోలుదారులకు టాటా మోటర్స్ కళ్లు చెదిరే డీల్ ప్రకటించింది. టాటా నెక్సాస్ ఈవీకి సంబంధించిన ప్రీ ఫేస్లిఫ్ట్ వెర్షన్ కారుపై గరిష్టంగా రూ.3.15 లక్షల భారీ తగ్గింపు అందిస్తోంది. టాటా నెక్సాన్ ఈవీ ఫ్రైమ్, మ్యాక్స్ వేరియంట్లలో లభిస్తుంది.