తెలంగాణలో 35,809 పోలింగ్ కేంద్రాలు

79చూసినవారు
తెలంగాణలో 35,809 పోలింగ్ కేంద్రాలు
తెలంగాణలోని 17 లోక్ సభ, ఒక అసెంబ్లీ స్థానానికి రేపు (సోమవారం) పోలింగ్ జరగనుంది. 425 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. 3.17 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అత్యధికంగా సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి 45 మంది పోటీ చేస్తుండగా.. అత్యల్పంగా ఆదిలాబాద్ స్థానానికి 12 మంది పోటీ చేస్తున్నారు. పోలింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈసీ 35,809 కేంద్రాలు ఏర్పాటు చేసింది.

సంబంధిత పోస్ట్