భారత్​లో ఆశ్రయం పొందుతున్న 4 లక్షల మంది శరణార్థులు

53చూసినవారు
భారత్​లో ఆశ్రయం పొందుతున్న 4 లక్షల మంది శరణార్థులు
మయన్మార్ మరియు ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి భారతదేశానికి శరణార్థులుగా తరలివచ్చినవారు 2022 నాటికి 46 వేలకు పైగా ఉన్నారని ఐక్యరాజ్య సమితికి చెందిన శరణార్థుల హైకమిషన్ (ఇండియా) తెలుపుతోంది. వాస్తవానికి, వారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉంది. 2022 చివరి నాటికి భారతదేశంలో సుమారు 4,05,000 మంది శరణార్థులున్నారని న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న రైట్స్ అండ్ రిస్క్ ఎనాలసిస్ గ్రూప్ వెల్లడిస్తోంది.