డీప్‌ఫేక్‌పై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

51చూసినవారు
డీప్‌ఫేక్‌పై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌తో 'చాయ్ పే చర్చ'లో డీప్‌ఫేక్‌పై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ లాంటి దేశంలో డీప్‌ఫేక్‌ను ఎవరైనా ఉపయోగించవచ్చని, కొందరు తన గొంతును అనుకరించారని చెప్పారు. ఇది తప్పుడు వ్యక్తుల చేతుల్లో పడితే వక్రమార్గంలో వెళ్తుందన్నారు. ఏఐతో తన హిందీ ప్రసంగాన్ని తమిళంలోకి అనువదించినట్లు గుర్తు చేశారు. ఏఐ శక్తిమంతమే అయినా.. దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్