అధికారులకు ఈసీ కీలక ఆదేశాలు

136434చూసినవారు
అధికారులకు ఈసీ కీలక ఆదేశాలు
ఏలూరులో సీఈవో ముఖేష్ కుమార్ మీనా నేడు పర్యటించారు. జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతితో ఎన్నికల అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులు తప్పకుండా ఎన్నికల సంఘం సూచనలను, ఆదేశాలను పాటించాలని తెలిపారు. తమ ఆదేశాలను ఎప్పటికప్పుడు అమలు చేయాలన్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీల ప్రచారంలో పాల్గొనకుండా చూడాల్సిన బాధ్యత కూడా అధికారులదేనని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్