ఉత్తమ సేవలు అందించిన వారికి ఐదు లక్షల బహుమతి

75చూసినవారు
ఉత్తమ సేవలు అందించిన వారికి ఐదు లక్షల బహుమతి
ఈరోజు ఏప్రిల్ 21 జాతీయ పౌర సేవల దినోత్సవం. దేశవ్యాప్తంగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఉత్తమ సేవలు అందించిన వారికి ఈరోజు ప్రధానమంత్రి పేరిట అవార్డుల ప్రదానం జరుగుతుంది. వ్యక్తిగత బహుమతి లక్ష, సంస్థ బహుమతి ఐదు లక్షల రూపాయలు ఉంటుంది. దేశంలో పౌర సేవల విషయంలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవటానికి భవిష్యత్తులో ఎలాంటి ప్రణాళికలు రూపొందించాలన్న అంశంపై పౌర సేవల ఉద్యోగులకు శిక్షణా కార్యాక్రమాలు నేడు నిర్వహించబడుతాయి.

సంబంధిత పోస్ట్