తిరువనంతపురంలో త్రిముఖ పోరు

54చూసినవారు
తిరువనంతపురంలో త్రిముఖ పోరు
కేరళలోని తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ వరుసగా మూడుసార్లు గెలిచారు. అక్కడ ఎలాగైనా పాగావేయాలని భావించిన బీజేపీ కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌ను పోటీకి దింపింది. 2005 తర్వాత గెలవని ఈ స్థానంలో గెలుపే లక్ష్యంగా ఎల్‌ఢీఎఫ్ కూటమి తరుపున సీపీఐ రాష్ట్ర అధ్యక్షుడు పన్నియన్ రవీంద్రన్ పోటీ చేస్తున్నారు. దీంతో పోటీ హోరాహోరీగా మారింది.

సంబంధిత పోస్ట్