ఎన్నికల వేళ ఏపీలో భారీగా బంగారం పట్టుబడటం కలకలం రేపుతుంది. సోమవారం ఏలూరు జిల్లాలోని కలపర్రు టోల్ గేట్ దగ్గర అధికారులు 50 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఎలక్షన్ కోడ్లో భాగంగా అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ బంగారం పట్టుబడింది. సరైన పత్రాలు లేకపోకపోవడం బంగారాన్ని సీజ్ చేశారు.