విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన స్టార్ హీరో

167914చూసినవారు
విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన స్టార్ హీరో
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ నవంబర్ 18, 2004న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఇద్దరు కుమారులు ఉండగా.. వారి మధ్య విబేధాల కారణంగా గత కొన్నేళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. ఈ విషయాన్ని వారే స్వయంగా సోషల్ మీడియాలో చెప్పారు. అయితే తాజాగా ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ ఇద్దరూ పరస్పర విడాకులు కోరుతూ చెన్నై ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ త్వరలో విచారణకు రానుంది.

సంబంధిత పోస్ట్