ఏపీలో ఈ నెల 24 నుంచి జూన్ 3 వరకు టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు
పరీక్షలు జరుగుతాయి.
విద్యార్థులు ఉదయం 8.45 నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. వెబ్సైట్లో
విద్యార్థులు నేరుగా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.