కదులుతున్న రైలు కిటికీ నుంచి పడిపోయిన 8 ఏళ్ల చిన్నారి (వీడియో)

56చూసినవారు
ఉత్తరప్రదేశ్‌‌లోని సోమవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కుటుంబంతో కలిసి రైల్లో ప్రయాణిస్తున్న ఓ 8 ఏళ్ల చిన్నారిప్రమాదవశాత్తు ఎమర్జెన్సీ కిటికీ నుంచి జారి కిందపడింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వేగంగా స్పందించి రాత్రివేళలో 16 కిలోమీటర్ల మేర కాలినడక గాలించి బాలికను కాపాడారు. ఆసుపత్రిలో చికిత్స అందించి బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్