ఇంజనీరింగ్, డిప్లొమా పూర్తి చేసి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ శుభవార్త చెప్పింది. నెలకు రూ.50వేల జీతంతో కేంద్రంలోని వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న 968 జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఏప్రిల్ 18లోగా అప్లై చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.ssc.nic.in వెబ్సైట్ను సంప్రదించాలి.