అయోధ్యలో కాలేజీ అమ్మాయిపై సామూహిక అత్యాచారం

74చూసినవారు
అయోధ్యలో కాలేజీ అమ్మాయిపై సామూహిక అత్యాచారం
అయోధ్య రామజన్మభూమి ఆలయంలో క్లీనింగ్ సిబ్బందిగా పనిచేస్తున్న కళాశాల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. సహదత్‌గంజ్‌లో నివాసం ఉంటున్న వంశ్ చౌదరి విహార యాత్రలకు తీసుకెళ్తానని బాధితురాలిని నమ్మించాడు. తర్వాత ఫ్రెండ్స్‌తో కలిసి ఆమెను కిడ్నాప్ చేశాడు. వారంతా సమూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 8 మంది నిందితులను శుక్రవారం అయోధ్యలో పోలీసులు అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్