నూడుల్స్ తిని నిద్రలోనే చనిపోయిన బాలిక

74చూసినవారు
నూడుల్స్ తిని నిద్రలోనే చనిపోయిన బాలిక
తమిళనాడు తిరుచ్చిలో నూడుల్స్ తిని 15 ఏళ్ల బాలిక తాజాగా చనిపోయింది. ఆన్‌లైన్‌లో 'బుల్డాక్ నూడుల్స్'ను బాలిక ఆర్డర్ చేసింది. ఇంట్లోనే దానిని తయారు చేసుకుని తినింది. ఉదయం బాలిక నిద్ర లేవలేదు. ఆమెను పేరెంట్స్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక రావాల్సి ఉంది. ఇక హోల్‌సేల్ వ్యాపారులపై పోలీసుల దాడుల్లో ఎక్స్‌పైరీ డేట్ ముగిసిన 800ల కిలోల నూడుల్స్ దొరికాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్