జెత్వానీ కేసు.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

52చూసినవారు
ఏపీలో ముంబై నటి జెత్వానీ కేసుపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. 'జెత్వానీని కట్టడి చేయడానికి మాజీ సీఎం జగన్, పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్‌తో కలిసి ప్లాన్ చేశారు. జగన్‌కు తెలియకుండానే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వ్యవహరిస్తారా? ఇద్దరు కుమార్తెలు ఉన్న జగన్ ముంబై నటికి జరుగుతున్న అన్యాయంపై ఎందుకు ఆలోచించలేదు? సజ్జన్ జిందాల్‌తో ఉన్న సాన్నిహిత్యాన్ని జగన్ గొప్పగా చెప్పుకొన్నారు. జిందాల్‌కు కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జగన్ ఎందుకు కట్టబెట్టారో? చెప్పాలి' అని షర్మిల ఫైరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్