రూ.2.26 లక్షలు పలికిన గుడ్డు

70చూసినవారు
రూ.2.26 లక్షలు పలికిన గుడ్డు
జమ్మూకశ్మీర్‌లో గుడ్డు రికార్డు ధర పలికింది. మల్పోరా గ్రామంలో మసీదు నిర్మాణానికి విరాళాలు స్వీకరించగా ఓ వృద్ధుడు గుడ్డును ఇచ్చారు. వచ్చిన విరాళాల వస్తువులను మసీదు కమిటీ వేలానికి ఉంచగా గుడ్డును ఓ వ్యక్తి 70 వేలకు పాడారు. వేలం కొనసాగించగా గుడ్డు ధర పెరుగుతూ రూ.2.25 లక్షలు దాటింది. రూ.6 విలువ చేసే గుడ్డుకు మొత్తంగా రూ.2,26,000లు రావడంతో వేలం పాటను ముగించినట్లు కమిటీ సభ్యులు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్